Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మదికి కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (15:30 IST)
కరోనా వైరస్ కారణంగా ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలన్నా భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకివుంది. ఈ విషయం తెలియకపోవడంతో ఆ రోగిని పలువురు తాకారు. 
 
ఇలా ఏకంగా 19 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వీరందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా, వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, చాలా మంది సామాజిక భౌతికదూరం పాటించకపోవడం, ముఖానికి మాస్కులు ధరించక పోవడం వల్లే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments