Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలి.. కాంగ్రెస్

Telangana
Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రావిరాలలో బుధవారం పీసీసీ నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ పరిధిలోని రావిరాలలో సభను నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. 
 
2014 నుంచి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోందని, ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారన్నారు. 
 
దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రావిరాలలో జరిగే సభకు కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, రేవంత్‌ అభిమానులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments