నేడు కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (07:20 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పర్యటించనున్నారు. నిజానికి కొండగట్టుకు మంగళవారమే వెళ్లాలని నిర్ణయించారు. కానీ, మంగళవారం ఆలయ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు చెప్పడంతో ఆయన తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటన కోసం సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి, బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో కొండగట్టుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటారు. ఇందుకోసం కొడిమ్యాల మండలోని నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు.
 
కాగా, తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం అత్యంత  వైభవంతో పునర్ నిర్మించిన విషయం తెల్సిందే. అదే విధంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఆయన రూ.100 కోట్లు కేటాయించారు. పైగా, యాదాద్రి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలను కూడా అప్పగించినట్టు సమాచారం. ఇందులోభాగంగా, ఆనంద్ సాయి ఇటీవల కొండగట్టు క్షేత్రంలో పర్యటించి అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments