నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ : ఉద్యోగ నోటిఫికేషన్‌పై చర్చ

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:53 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సోమవారం జరుగనుంది. ఇందులో ఉద్యోగాల నోటిఫికేషన్‌తోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా, యాసంగిలో పంటల సాగుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో ఈ మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ముఖ్యంగా, వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయయడం, ఉద్యోగ నియామకాలపై స్పష్టం, కొత్త కరోనా వేరియంట్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవడం, ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి దృష్టి మరింత అప్రమత్తంగా ఉండేలా అధికార యంత్రాన్ని అలెర్ట్ చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. 
 
అలాగే, రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత 70 - 80 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ హామీ మేరకు చర్యలు తీసుకునే విషయంపై మంత్రిమండలిలో విపులంగా చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments