Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:26 IST)
కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్‌‍లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు చెప్పినట్టుగా ఆరోగ్య సూత్రాలు పాటించి, కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కాగా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వైరస్ సోకినట్టు చిరంజీవి తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే, మరో హీరో శ్రీకాంత్ కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments