Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటినొప్పితో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. నేడు ఢిల్లీకి

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (12:58 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటినొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇందు కోసం గాను కేసీఆర్ మరోసారి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన బయలు దేరనున్నారు. కాగ గత నెల క్రితం కూడా చికిత్స కోసం తన భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారించారు.
 
అయితే బుధవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం తిరిగి ఎప్పుడు వస్తారనే సమాచారం మాత్రం లేదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ ఇటివలే మరోసారి తన మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. దీంతో తాను సైతం ఢిల్లీకి వెళతారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం వెళ్లలేదు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments