Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుస్సేన్‌సాగర్‌ బుద్ధ విగ్రహం వద్ద పడవ బోల్తా: టెక్కీ మృతి!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (14:59 IST)
హైదరాబాద్‌లో ఓ టెక్నీ దుర్మరణం పాలైంది. హుస్సేన్‌సాగర్‌లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతి ముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్‌లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక హుస్సేన్‌సాగర్‌లో సరదాకోసం పడవ షికారు ఏర్పాటు చేసుకుంది. 
 
నాలుగుసార్లు బుద్ధుని విగ్రహం చుట్టూ తిరిగి ఇక ఒడ్డుకు వద్దామనే సమయంలోనే అతివేగంగా నడుస్తున్న పడవ మరో పడవను ఢీకొట్టడంతో ప్రవళిక సాగర్‌లో పడిపోయింది. దీంతో ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments