Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి రేటు కొండెక్కి కూచుంది

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:20 IST)
తెలుగు రాష్ట్రాల్లో కోడికి రెక్కలొచ్చి కొండెక్కి కూర్చొంది. దీంతో ముక్క తినాలంటే బెంబేలెత్తిపోతున్నారు నాన్ వెజ్ ప్రియులు. రెండు రోజుల కిందట కిలో 180 రూపాయలు ఉన్న కోడి ధర ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి గరిష్టంగా రూ.240కు చేరింది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జనం కోడి మాంసం, గుడ్డు వినియోగం పెంచారు. అయితే అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా అందనంతగా ధరలు పెరగడంతో వినియోగదారుల కోడి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటున్నారు అమ్మకందారులు.
 
ఇక ఆదివారం వస్తే మరో 20 నుండి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. అటు కూరగాయలు రేటు కూడా ఆకాశాన్ని తాకడంతో ఇదేం కాలంరా బాబు ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదని వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments