Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాందినీ, సాయికిరణ్ మధ్య సాహిల్... అందుకే చంపాడా?

హైదరాబాద్ అమ్మాయి చాందినీ హత్య వ్యవహారంలో హంతకుడు సాయి కిరణ్ చెపుతున్న మాటలను చూస్తుంటే అతడు ఇంకా ఏదో దాస్తున్నట్లు అనుమానం వస్తోందని పోలీసులు చెపుతున్నారు. సాయికిర‌ణ్‌, చాందిని మ‌ధ్యలోకి ఇటీవలే సాహిల్ అనే యువ‌కుడు ప్రవేశించాడనీ, ఈ కారణంతో చాందినీని

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (21:01 IST)
హైదరాబాద్ అమ్మాయి చాందినీ హత్య వ్యవహారంలో హంతకుడు సాయి కిరణ్ చెపుతున్న మాటలను చూస్తుంటే అతడు ఇంకా ఏదో దాస్తున్నట్లు అనుమానం వస్తోందని పోలీసులు చెపుతున్నారు. సాయికిర‌ణ్‌, చాందిని మ‌ధ్యలోకి ఇటీవలే సాహిల్ అనే యువ‌కుడు ప్రవేశించాడనీ, ఈ కారణంతో చాందినీని అతడు హతమార్చి వుంటాడేమోనన్న అనుమానాలున్నాయని వెల్లడించారు. 
 
చాందిని హ‌త్య కేసులో విచార‌ణ ఇంకా జరగాల్సి వుందని చెప్పారు. విచారణలో భాగంగా సాయికిర‌ణ్‌, చాందిని ల్యాప్‌టాప్‌లు, కాల్స్‌ డేటా, సోష‌ల్ మీడియాను ప‌రిశీలిస్తున్నట్లు వెల్లడించారు. చాందినీని కేవలం ఆమె ప్రవర్తన నచ్చకే హత్య చేసినట్లు సాయి కిరణ్ చెప్పిన మాటలను పోలీసులు విశ్వసించడంలేదు. 
 
మరోవైపు చాందినీని హత్య చేసిన తర్వాత ఆమె ఇంటికే వచ్చి ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆమె ఎక్కడ మిస్ అయ్యిందంటూ హంతకుడు సాయి కిరణ్ వెతకడంపై చాందినీ పేరెంట్స్ షాక్ తిన్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments