Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు చదువుతూ.. మంగళసూత్రాన్ని చోరీచేసిన పురోహితుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:17 IST)
మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు. పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడేమియాలా... మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో వేసుకున్నాడు. ఈ విషయం పెళ్లి వీడియోలో బయటపడింది. ఆ తర్వాత పెళ్లింటివారు ఫిర్యాదు ఆ పురోహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో పెళ్లిని జరిపించేదుకు పురోహితుడు సిద్ధమయ్యాడు. మంత్రాలు చాలా వేగంగా చదువుతున్నాడు. ఈ క్రమంలో ముహూర్త సమయం సమీపిస్తోంది. ఇంతలోనే మంగళసూత్రం కనిపించకుండా పోయింది. దీంతో పెళ్లి కుటుంబాల సభ్యులంతా గబారా పడ్డారు. తెచ్చిన మంగళసూత్రం ఎలా మాయమైందంటూ వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకోసాగారు. 
 
చివరకు మంగళసూత్రం లేకుండానే పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టించి వధువు మెడలో మూడుముళ్లు వేయించాడు పురోహితుడు. అయితే, ఈ పురోహితుడి చేతివాటం పెళ్లి వీడియోలో రికార్డు అయింది. దీనిపై పెళ్లి ఇంటివారు తుఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments