Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుల్బర్గా వెళుతున్న కారులో మంటలు - ప్రయాణికులు సురక్షితం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:51 IST)
హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళుతున్న కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి వద్ద హైదరాబాద్ నుంచి గుల్బార్గా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ఆపివేశాడు. 
 
అందులో ఉన్నవారంతా కిందికి దిగడంతో అంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments