Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర నందన వనంగా బుద్ధవనం

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:05 IST)
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో 250 ఎకరాల లో చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టును సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిదిద్దామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.

బుద్ధవనం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ నలుమూలలు, దక్షిణ ఆసియా దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించే విధంగా తుదిమెరుగులు దిద్దుతున్నమని తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని, ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలలోని బౌద్ధ కట్టడాలను, బుద్ధుని జీవిత చరిత్ర, జాతక కథలు, బౌద్ధ చరిత్ర మరియు బౌద్ధ పునర్జీవన చరిత్రలను సందర్శకులకు వివరించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

బుద్ధ వనం ప్రధాన ముఖద్వారము, మహా స్తూపం పైన అలంకరించిన బౌద్ధ శిలాఫలకాల వివరాలనూ బౌద్ధ పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆయనకు వివరించగా, ఆయా శిలాఫలకాలు చెందిన సూచిక పలకలను ఏర్పాటు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments