Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావపై రంగు అనుకుని టర్పెంటాయిల్ చల్లేసిన మరదలు-పొయ్యి పక్కనే నిల్చోవడంతో బావ మృతి..

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. అయితే రంగు అనుకున్న నీళ్లు టర్పెంటాయిల్ అని తెలియక బావను పొట్టనబెట్టుకున్నానని ఆ మరదలు కుమిలిపోయింది.

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (15:30 IST)
సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. అయితే రంగు అనుకున్న నీళ్లు టర్పెంటాయిల్ అని తెలియక బావను పొట్టనబెట్టుకున్నానని ఆ మరదలు కుమిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం దేవుని తండాకు చెందిన చందర్ నాయక్ (24) అలియాస్ చందు.. సింగరేణి కాలనీలోని అతని సోదరుని ఇంట వుంటున్నాడు. 
 
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల హోలీ పండుగ నాడు వరుసకు మరదలయ్యే బాలిక(15)తో హోలీ ఆడాడు. ఇద్దరూ రంగులు చల్లుకుంటున్న సమయంలో ఓ సీసాలోని రంగు నీటిని బావపై ఆ బాలిక చల్లింది.
 
అయితే బాలిక చల్లింది టర్పెంటాయిల్ కావడం.. ఆ సమయంలో చందర్ నాయక్ పొయ్యి పక్కన్నే నిలుచుని ఉండటంతో అతనికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చందును ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చందు ప్రాణాలు కోల్పోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments