Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు... ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:40 IST)
హైదరాబాద్ నగరంలో 12 యేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. 
 
నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపుతోంది. రాత్రంతా గాలించినప్పటికీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
 
అదృశ్యమైన బాలుడి పేరు సాయిచరణ్. బుధవారం రాత్రి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments