Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు... ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:40 IST)
హైదరాబాద్ నగరంలో 12 యేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. 
 
నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపుతోంది. రాత్రంతా గాలించినప్పటికీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
 
అదృశ్యమైన బాలుడి పేరు సాయిచరణ్. బుధవారం రాత్రి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments