Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ మొదలైంది.. బండి సంజయ్

Webdunia
బుధవారం, 18 మే 2022 (10:55 IST)
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయ్యిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
 
తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందన్నారు. 
 
కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్‌ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments