Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ మొదలైంది.. బండి సంజయ్

Webdunia
బుధవారం, 18 మే 2022 (10:55 IST)
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయ్యిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
 
తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందన్నారు. 
 
కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్‌ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments