Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుకునూరుపల్లిలో మీ శిరీష ఏం చేసిందో చూడండి...

బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగే

Webdunia
గురువారం, 6 జులై 2017 (15:18 IST)
బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగేట్లు చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 
 
శిరీషను కుకునూరు పల్లిలో కాకుండా వేరే చోటకు తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసి వుంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. శిరీష కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని కుకునూరు పల్లి పోలీసు స్టేషనుకు వెళ్లి అక్కడ శిరీష ఏం చేసింది..? అనే విషయాలను వారికి వివరించినట్లు తెలుస్తోంది. 
 
మరి పోలీసులు ఇచ్చిన క్లారిటీతో శిరీష కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గుతారా లేదంటే కేసును దర్యాప్తు చేయాల్సిందేనంటూ, శిరీషది హత్యేనంటూ పట్టుబడతారా చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments