Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుకునూరుపల్లిలో మీ శిరీష ఏం చేసిందో చూడండి...

బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగే

Webdunia
గురువారం, 6 జులై 2017 (15:18 IST)
బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగేట్లు చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 
 
శిరీషను కుకునూరు పల్లిలో కాకుండా వేరే చోటకు తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసి వుంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. శిరీష కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని కుకునూరు పల్లి పోలీసు స్టేషనుకు వెళ్లి అక్కడ శిరీష ఏం చేసింది..? అనే విషయాలను వారికి వివరించినట్లు తెలుస్తోంది. 
 
మరి పోలీసులు ఇచ్చిన క్లారిటీతో శిరీష కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గుతారా లేదంటే కేసును దర్యాప్తు చేయాల్సిందేనంటూ, శిరీషది హత్యేనంటూ పట్టుబడతారా చూడాలి.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments