Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ సినిమాలో మాత్రమే ఇది సాధ్యం : ఎంపీ అసదుద్ధీన్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2015 (18:47 IST)
వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం అసదుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. చేతులకు సంకెళ్లు ఉండగా రైఫిళ్లు ఎలా లాక్కుంటారు. ఇలాంటివి రజినీకాంత్ సినిమా మాత్రమే సాధ్యం అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. సీఎం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
 
ఇంకా మాట్లాడుతూ.. ఆలేరు ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌పై హైకోర్డు జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ముస్లింలు భయాందోళనలో ఉన్నారని అసదుద్దీన్ అన్నారు. సూర్యాపేట ఘటనను కూడా తాము ఖండిస్తున్నామని, చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా సీఎంను కోరామని అసదుద్దీన్ చెప్పారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments