హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం, ముగ్గురు మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:35 IST)
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని  ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments