Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో హైదరాబాద్‌ను మించిన నగరం లేదు.. అందుకే యాపిల్ వచ్చింది: కేసీఆర్

Webdunia
గురువారం, 19 మే 2016 (16:35 IST)
దేశంలో హైదరాబాద్‌ను మించిన నగరం లేదనీ, అందుకే ప్రముఖ ఐటీ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇక్కడకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గ‌చ్చిబౌలికి ద‌గ్గ‌ర‌లోని నాన‌క్ రామ్ గూడ‌లో యాపిల్ సంస్థ ఏర్పాటుచేసిన అభివృద్ధి సెంటర్‌ను ప్రారంభించింది. ఆతర్వాత ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్‌తో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికలో తెరాస విజ‌యం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. యాపిల్ వంటి ప్ర‌సిద్ధ‌ కంపెనీలు హైద‌రాబాద్‌కి వ‌చ్చేలా చేస్తున్నామ‌ని, అయినా కూడా ప్రతిపక్షాలు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తోన్న ప‌నుల‌ను విమ‌ర్శిస్తూనే ఉన్నాయ‌న్నారు. 
 
యాపిల్ సంస్థ యూర‌ప్ దేశాల‌న్నింటినీ ప‌రిశీలించింద‌ని, భార‌త్‌లోని ఇత‌ర రాష్ట్రాల‌ను కూడా ప‌రిశీలించింద‌ని చివ‌రికి తెలంగాణ‌ా రాష్ట్రంలోని హైదరాబాద్‌ను ఎంచుకుంద‌ని గుర్తు చేశారు. అలాగే, ప్ర‌పంచ ప్ర‌సిద్ధ కంపెనీలయిన అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్ బుక్ ఈ నాలుగు కంపెనీలు హైద‌రాబాద్‌కి వ‌చ్చేశాయ‌ని, ఇంత‌టి ఘ‌న‌త‌ను సాధిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం ప‌ట్ల త‌మ ఉద్దేశ‌మేమిట‌ని ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments