Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో చెట్ల కిందనే ఏపీ జర్నలిస్టులకు చోటు..!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:15 IST)
ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ కవర్ చేసే మీడియా వారికి సి బ్లాక్ ఎదురుగా మీడియా లాంజ్ ఉండేది. అది కూడా పాత్రికేయ మిత్రులు, కెమెరా‌మెన్లు  ముఖ్యమంత్రులుకూ, అధికారులకూ మొరపెట్టుకోగా రోశయ్య హయాంలో మీడియా లాంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మీడియా లాంజ్ తెలంగాణా సెక్రటేరియట్‌కు కేటాయించగా.. ఏపీ సెక్రటేరియట్ మీడియాలకు కనీసం ఒక రూం కూడా కేటాయించలేదు. 
 
ఏపీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మీడియా పాయింట్‌తో పాటు పబ్లిసిటీ సెల్ లేక పోవడంతో ఎల్ బ్లాక్ మందు చెట్ల క్రింద మీడియా ప్రతినిధులు పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడింది. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు సీఎస్‌లు మీడియాకు కనీస సౌకర్యాలు కేటాయించాలని సూచించినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం చెట్ల కిందే కూర్చుంటున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments