Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని రాత్రులు ఇక లేవు.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (10:35 IST)
కొన్ని చల్లని రాత్రుల తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రత ఆదివారం పెరిగింది. హైదరాబాద్‌‌లో సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది మునుపటి రోజు కంటే కనీసం రెండు డిగ్రీలు ఎక్కువ.
 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు నగరం, పొరుగు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 31 డిగ్రీల సెల్సియస్ మరియు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని భావిస్తున్నారు. పటాన్ చెరు, సికింద్రాబాదు, బేగంపేట వంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఈ వారం మూడు నుండి ఐదు డిగ్రీలు పెరగవచ్చు.
 
ఇదిలా ఉండగా, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగులోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు 4 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత రెండు నుండి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments