Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని రాత్రులు ఇక లేవు.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (10:35 IST)
కొన్ని చల్లని రాత్రుల తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రత ఆదివారం పెరిగింది. హైదరాబాద్‌‌లో సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది మునుపటి రోజు కంటే కనీసం రెండు డిగ్రీలు ఎక్కువ.
 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు నగరం, పొరుగు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 31 డిగ్రీల సెల్సియస్ మరియు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని భావిస్తున్నారు. పటాన్ చెరు, సికింద్రాబాదు, బేగంపేట వంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఈ వారం మూడు నుండి ఐదు డిగ్రీలు పెరగవచ్చు.
 
ఇదిలా ఉండగా, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగులోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు 4 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత రెండు నుండి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments