చల్లని రాత్రులు ఇక లేవు.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (10:35 IST)
కొన్ని చల్లని రాత్రుల తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రత ఆదివారం పెరిగింది. హైదరాబాద్‌‌లో సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది మునుపటి రోజు కంటే కనీసం రెండు డిగ్రీలు ఎక్కువ.
 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు నగరం, పొరుగు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 31 డిగ్రీల సెల్సియస్ మరియు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని భావిస్తున్నారు. పటాన్ చెరు, సికింద్రాబాదు, బేగంపేట వంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఈ వారం మూడు నుండి ఐదు డిగ్రీలు పెరగవచ్చు.
 
ఇదిలా ఉండగా, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగులోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు 4 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత రెండు నుండి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments