Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల ఫోటోలు కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (13:41 IST)
అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరస్థుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఫోటోలు కలెక్ట్ చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలను అమ్మాయిల ఫోన్ నంబర్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కోసం వేధించేవాడు మహమ్మద్.
 
మహమ్మద్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. 
హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్‌ని అదుపు లోనికి తీసుకున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.
 మహమ్మద్ వలలో పడి చాలామంది అమ్మాయిలు మోసపోయారని పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments