Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల ఫోటోలు కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (13:41 IST)
అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరస్థుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఫోటోలు కలెక్ట్ చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలను అమ్మాయిల ఫోన్ నంబర్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కోసం వేధించేవాడు మహమ్మద్.
 
మహమ్మద్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. 
హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్‌ని అదుపు లోనికి తీసుకున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.
 మహమ్మద్ వలలో పడి చాలామంది అమ్మాయిలు మోసపోయారని పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments