Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల ఫోటోలు కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (13:41 IST)
అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరస్థుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఫోటోలు కలెక్ట్ చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలను అమ్మాయిల ఫోన్ నంబర్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కోసం వేధించేవాడు మహమ్మద్.
 
మహమ్మద్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. 
హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్‌ని అదుపు లోనికి తీసుకున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.
 మహమ్మద్ వలలో పడి చాలామంది అమ్మాయిలు మోసపోయారని పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments