Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్ట్ షాప్‌కు పర్మిషన్ ఇవ్వమని ఆ పని చేసిన మహిళ... అంతా చోద్యం చూశారు...

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (19:40 IST)
ఎక్సైజ్ అధికారుల వేధింపులు, కుల సంఘం పెద్దల వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన చావుకు వాళ్ళే కారణమంటూ సుసైడ్ నోటు రాసింది. పురుగుల మందు సేవించి ప్రస్తుతం చావుబతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతోంది.
 
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలానికి చెందిన లాస్య అనే వివాహిత కొంతకాలంగా కల్లు దుకాణం నడుపుతోంది. బెల్ట్ షాప్ పర్మిషన్ కూడా ఇప్పించాలని గ్రామపెద్దలను కోరింది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ కూడా తనకి కూడా బెల్ట్ షాప్ కావాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడు లాస్య ఇంటికి వచ్చి గొడవ చేయగా పోలీసులకు పట్టించారు స్థానికులు.
 
గంగాధర్ తరపున గ్రామపెద్దలు లాస్యకు వార్నింగ్ ఇచ్చారు. కులపెద్దలు కూడా ఏకమైన ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన లాస్య పురుగుల మందు చేతిలో పట్టుకుని గ్రామస్తుల ముందు నిలబడింది. వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వారి ముందే ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన ఆర్థిక స్థోమత సరిగ్గా లేదని బెల్ట్ షాపుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది లాస్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments