Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (18:49 IST)
Tealangana CS
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు. 
 
మరోవైపు తనకు సీఎస్ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాంతికుమారిని సీఎం కేసీఆర్ అభినందించారు. 
 
1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన శాంతికుమారి.. తెలంగాణకు తొలి సీఎస్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆమె అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె మెదక్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments