Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ సౌకర్యం లేక.. బైకుపై కుమార్తె మృతదేహం.. ఓ తండ్రి కన్నీటి గాథ!

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో మానవ సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని బైకుపై ఇంటికి తరలించాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఉచిత అంబులెన్స్ సేవలు లేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు డబ్బుులు ఇచ్చే స్థోమత లేక కుమారుత శవాన్ని తండ్రి తన బైకుపైనే తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీనిపై బాధిత తండ్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ లేదని, పైగా, ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే ఆర్థిక స్తోమత తనకు లేదన్నారు. అందుకే చనిపోయిన తన కుమార్తె శవాన్ని 50 కిలోమీటర్ల దూరం బైకుపై ప్రయాణించి గ్రామానికి తీసుకొచ్చినట్టు  చెప్పాడు. ఈ మార్గంలో ఓ వాగును కూడా దాటుకుని ఇంటికి చేరినట్టు బోరున విలపిస్తూ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments