Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:47 IST)
తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక గత రెండు నెలలుగా తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలికపై ఆమె తల్లిదండ్రులు బయటికి వెళ్లినప్పుడల్లా పొరుగు ఇంట్లో నివసించే బీహార్ వ్యక్తి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు తెలిపింది. 
 
దీంతో తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం