Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం : వృద్ధుడు సజీవదహనం

Webdunia
సోమవారం, 2 మే 2022 (09:24 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావు పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే వడ్డెర బజారులో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్న ఓ గుడిసెలో వెలిగించిన కొవ్వొత్తి ద్వారా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఒక్కసారిగా పెద్దవి కావడంతో ఆ గుడిసెలో ఉన్న వృద్ధుడు ఒకడు సజీవదహనమయ్యాడు. 
 
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడిని పెద్దభిక్షం (80)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments