Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుంచి తండ్రి తెచ్చిన చాక్లెట్.. ఊపిరాడక బాలుడి మృతి

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (17:35 IST)
తెలంగాణలోని వరంగల్‌‌లో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ను తిని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్న కంగన్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. కంగన్ సింగ్ తనయుడు సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
రాజస్థాన్‌కు చెందిన కంగన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు చేరుకుని కుటుంబంతో పాటు నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన కంగర్ సింగ్ తన పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. 
 
సందీప్ శనివారం తన పాఠశాలకు కొన్ని చాక్లెట్లు తీసుకెళ్లాడు. రెండో తరగతి విద్యార్థి నోటిలో చాక్లెట్ పెట్టగా అది గొంతులో ఇరుక్కుపోయింది. క్లాసులోనే కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పోరాడినా ఫలితం లేకపోయింది. వైద్యులు రక్షించేందుకు ప్రయత్నించినా సందీప్ ఊపిరాడక మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments