Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (20:35 IST)
నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం చేసారు కేటుగాళ్లు. మసాబ్ ట్యాంక్ కు చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండీ ని తప్పుదోవ పట్టించి యాభై మూడు లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.
 
మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం. డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తం ట్రాన్స్ఫర్. రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్ ని ట్రాప్ చేసిన కేటుగాళ్లు.
 
సంస్థ అధికారులమని డబ్బును లండన్ లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈ మెయిల్ చేసిన కేటుగాళ్లు. 53 లక్షల 23వేలు ట్రాన్స్ ఫర్ చేసిన ఖాదర్. సంస్థ అసలు  అధికారులను సంప్రదించడంతో బయటపడిన మోసం. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు ఖాదర్ ఫిర్యాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments