Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (20:35 IST)
నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం చేసారు కేటుగాళ్లు. మసాబ్ ట్యాంక్ కు చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండీ ని తప్పుదోవ పట్టించి యాభై మూడు లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.
 
మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం. డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తం ట్రాన్స్ఫర్. రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్ ని ట్రాప్ చేసిన కేటుగాళ్లు.
 
సంస్థ అధికారులమని డబ్బును లండన్ లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈ మెయిల్ చేసిన కేటుగాళ్లు. 53 లక్షల 23వేలు ట్రాన్స్ ఫర్ చేసిన ఖాదర్. సంస్థ అసలు  అధికారులను సంప్రదించడంతో బయటపడిన మోసం. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు ఖాదర్ ఫిర్యాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments