Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషపూరిత మొక్కజొన్న మొక్కలు తిని 30 జింకల మృత్యువాత

విషాహారం తిని 35 జింకలు మృత్యువాత పడ్డ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం, గుమ్మడం గ్రామంలో పొలంలో జల్లి ఉంచిన క్రిమిసంహారకాలతో కూడిన వ

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (15:52 IST)
విషాహారం తిని 35 జింకలు మృత్యువాత పడ్డ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం, గుమ్మడం గ్రామంలో పొలంలో జల్లి ఉంచిన క్రిమిసంహారకాలతో కూడిన విషపూరిత మొక్కజొన్నలను మేతకై వచ్చిన 30 జింకలు తిని మరణించాయి. మొక్క జొన్నలు తిన్నఅనంతరం కొంత దూరం వెళ్లాక అవి మరణించాయని గ్రామస్థులు అన్నారు. 
 
దీంతో గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది విచారణ చేపట్టింది. చనిపోయిన జింకల మృతదేహాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గ్రామస్థులపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం