Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో 2898 మంది

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 2898 మంది అభ్యర్థులు బరిలో నిలించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 4798 మంది నామినేషేన్లు దాఖలు చేశారు. 
 
సోమవారం నుంచి జరిగిన స్క్రూటినీలో 608 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా ముఖ్యమంత్రి, భారాసా అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఆ తర్వాత మేడ్చల్ స్థానంలో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్‌లో 50 మంది, కొండగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణ పేట నుంచి కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments