Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో 2898 మంది

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 2898 మంది అభ్యర్థులు బరిలో నిలించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 4798 మంది నామినేషేన్లు దాఖలు చేశారు. 
 
సోమవారం నుంచి జరిగిన స్క్రూటినీలో 608 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా ముఖ్యమంత్రి, భారాసా అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఆ తర్వాత మేడ్చల్ స్థానంలో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్‌లో 50 మంది, కొండగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణ పేట నుంచి కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments