Webdunia - Bharat's app for daily news and videos

Install App

68 రోజులపాటు బాలిక ఉపవాసం... మంచి జరుగుతుందనీ... కానీ ప్రాణం పోయింది...

మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాల

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (15:36 IST)
మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాలికతో చేయించిన ఉపవాసం వికటించింది. 
 
ఒక్కో మతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నది మనకు తెలిసిందే. ఈ క్రమంలో జైన మ‌త సంప్ర‌దాయం ప్ర‌కారం ఆరాధ‌న అనే బాలిక 68 రోజులు పాటు తన కుటుంబానికి మంచి జరగాలని ఉపవాస వ్రతం చేసింది. ఈ ఉపవాసం చేస్తుండగానే ఆమె తీవ్రమైన అస్వస్థతకు లోనైంది. ఉపవాసం చేస్తున్న సమయంలో కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కొన్ని అవయవాలు పనిచేయడం మానేశాయని సమాచారం. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

క్రిష్ణ ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా వుండే సినిమాలు చేస్తున్నా : అశోక్ గల్లా

ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్ థియేట్రికల్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments