గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం - వైద్యులకు పాజిటివ్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (18:37 IST)
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పంజా విసిరింది. ముఖ్యంగా, ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో అనేక మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా లెక్కల ప్రకారం ఏకంగా 120 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీరిలో వైద్యులతో పాటు.. హౌస్ సర్జన్లు, ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
అదేవిధంగా ఎర్రగడ్డలోని మానసిక చికిత్స వైద్యశాలలో కూడా అనేక మందికి ఈ వైరస్ సోకింది. ఈ మెంటల్ ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్యులతో పాటు.. మరికొంతమంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. 
 
అయితే, కరోనా వైరస్ బారినపడుతున్నవారు మానసిక రోగులు కావడంతో ఆస్పత్రి వైద్యులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలోని పలు ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బంది భారీ సంఖ్యలో కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments