ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:46 IST)
ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. ఖోడద్ గ్రామంలోని 12 మత్స్యాకార కుటుంబాలపై సంఘం పెద్దలు కులబహిష్కరణ వేటు వేయడం జరిగింది. మూడేళ్లుగా నరకం చూసిన బాధితులు, ఇక వేధింపులు తాళలేక మీడియాను ఆశ్రయించారు. 
 
తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 12 మత్స్యకార కుటుంబాలపై సంఘం పెద్దలు కుల బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ఇక గ్రామంలో 72 కుటుంబాల్లో 12 కుటుంబాలను వారు వెలివేశారు. 
 
ఆరా తీయగా తాము వారిని కుల బహిష్కరణ చేయలేదని ఇంకా సంఘ భవనం నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని, ఇక అందుకే ఆ 12 కుటుంబాలను దూరంగా ఉంచామన్నారు సంఘం పెద్దలు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments