Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (15:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ టీచరమ్మ తలపై లారీ ఒకటి దూసుకెళ్లింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం జిల్లాలోని అడ్డగూడూర్ మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. బొడ్డుగూడెం టోల్ గేట్ వద్ద లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందారు. 
 
మృతురాలిని జబీనాగా గుర్తించారు. మోత్కూర్ మండలంలోని దాచారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచరుగా పనిచేస్తున్నారు. ఆమె స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె కిందపడిపోవడంతో లారీచక్రాలు ఆమె తలపై నుంచి వెళ్ళాయి. దీంతో తల నుజ్జునుజ్జు అయిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments