Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో గొడవలు.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. పిల్లల్ని కూడా..?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (11:30 IST)
హైదరాబాద్ శంషాబాద్‌లోని ఆర్‌బీ నగర్‌లో తన భర్తతో గొడవ పడడంతో మనస్తాపానికి గురైన 26 ఏళ్ల యువతి శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన పిల్లలను కూడా చంపడానికి ప్రయత్నించింది. కానీ వారు ప్రాణాలతో బయటపడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ప్రియాంక గత కొన్ని రోజులుగా మనస్తాపానికి గురై శుక్రవారం కుటుంబ సభ్యులు లేని సమయంలో తన పిల్లలను గొంతుకోసి హత్య చేసి, ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
అయితే, ఆమె చనిపోగా, ఆమె ఇద్దరు పిల్లలు ఆద్విక్ (3), ఆరాధ్య (7 నెలలు) ప్రాణాలతో బయటపడ్డారు. శంషాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments