Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ : హోటల్‌లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (18:19 IST)
నిర్మల్ పట్టణంలోని ఓ హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైన పది మందిలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వంట మనిషి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఫుల్ కలి బైగా (19) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్మల్ పోలీసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్‌లో భోజనం చేసిన పది మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. 
 
నిర్మల్‌లో వస్త్రాల కోసం షాపింగ్ చేసి హోటల్‌లో పాఠశాల సిబ్బందితో పాటు వంట మనిషి చికెన్ కూర, అన్నం పెట్టించినట్లు తెలిసింది. ఇలా వీరిలో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఈ అస్వస్థతకు కారణం ఫుడ్ పాయిజన్ అని వైద్యులు తెలిపారు. మిగిలిన వారు సోమవారం ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ స్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments