Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు చెప్పకుండా మాధవీలతకు టికెట్ ఎందుకు ఇచ్చారు: రాజాసింగ్

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:52 IST)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ ఏర్పడిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ కి కారణం హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికేనంటున్నారు. తను పంపిన అభ్యర్థుల లిస్టును పక్కన పడేసి కొత్త వ్యక్తికి సీటు ఇవ్వడాన్ని రాజాసింగ్ ఓర్చుకోలేకపోతున్నారట.
 
ఈ కారణంగా ఆయన ఎన్నికల ప్రచారంకు దూరంగా వుంటున్నారు. తనను సంప్రదించకుండా కనీసం ప్రాధమిక సభ్యత్వం కూడా లేని మాధవీలతకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తితో వున్న ఆయన ఇటీవల జరిగిన అమిత్ షా మీటింగులకు గైర్హాజరు అయ్యారు.
 
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గోషా మహల్ కూడా వుంది. మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసి ప్రచారానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామనంటూ భాజపా అభ్యర్థి మాధవీలత చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments