మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

ఐవీఆర్
శనివారం, 23 నవంబరు 2024 (18:12 IST)
తెలంగాణలోని కొడంగల్ పరిధిలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై లగచర్ల గ్రామస్తులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. తమ భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వాలంటూ బలవంతం చేస్తున్నారనీ, మాట వినని వారిని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఓ బాధిత మహిళ మాట్లాడుతూ... రేవంతన్న ఇలా ఎందుకు చేస్తున్నారు. ఇంత మంచి భూమిలో తొండలు గుడ్లు పెడుతున్నాయని ఆయన ఎలా అంటారు.
 
చూడండి మా గ్రామంలోని భూములు ఎంత పచ్చగా వున్నాయో. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే కాలుష్యం తప్ప ఏం ఉపయోగం లేదు. ఫార్మా కంపెనీ వల్ల ఉపయోగం ఉంటే మా భూములు మేమే ఇచ్చేస్తాం. మాకు 7 ఎకరాల పొలం వుంది ఇక్కడ. ఈ భూములు పోతే మేము ఎలా బ్రతకాలి. సిటీకి పోతే కనీసం ఏడెనిమిదివేలు ఇంటి అద్దె వుంది. అక్కడ మేము ఏం సంపాదించి మా పిల్లల్ని ఎలా బ్రతికించగలము. కొన్ని రోజుల కిందట మా మామయ్యను తీసుకెళ్లారు. 12 రోజుల కింద మా ఆయన ఎటో వెళ్లిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనను పోలీసులు తీసుకెళ్లారా లేదంటే ఏమయ్యాడో తెలియడంలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments