Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగేసిన 32 ఏళ్ల తెలంగాణ రైతు.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (09:46 IST)
తెలంగాణలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ చేసినా 32 ఏళ్ల రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కుసుంబాయితండా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రైతు గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
కొర్ర ఉమల్‌ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 8 లక్షల రుణం తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొర్ర ఉమల్ అతని గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనగూన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments