Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగేసిన 32 ఏళ్ల తెలంగాణ రైతు.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (09:46 IST)
తెలంగాణలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ చేసినా 32 ఏళ్ల రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కుసుంబాయితండా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రైతు గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
కొర్ర ఉమల్‌ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 8 లక్షల రుణం తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొర్ర ఉమల్ అతని గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనగూన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments