తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

ఐవీఆర్
సోమవారం, 24 నవంబరు 2025 (16:58 IST)
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైంసాలో వరుసగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుకి గురై మరణించడం కలకలంగా మారింది. గణేష్ నగరుకి చెందిన 32 ఏళ్ల చందు పటేల్ ఆదివారం నాడు తీవ్ర గుండెపోటుకి గురై కుప్పకూలి చనిపోయాడు.
 
ఇదిలావుండగా సోమవారం నాడు మేదరిగల్లికి చెందిన 31 ఏళ్ల విశ్వనాథ్ తనకు ఛాతీలో అస్వస్థతగా వుందని అన్నాడు. అతడిని చికిత్సకు తరలించేలోపుగానే మరణించాడు. దీనితో వరుస గుండెపోటులతో బైంసా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆమధ్య బెంగళూరులో కూడా ఇలాగే వరుసగా గుండెపోటుకి గురై పలువురు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments