Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం ఆలయంలో గిరిప్రదక్షిణ.. ట్రాఫిక్‌తో భక్తులు ఇబ్బందులు

సెల్వి
గురువారం, 10 జులై 2025 (19:42 IST)
అరుణాచలం గిరి ప్రదక్షణకు పెట్టింది పేరు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం గురు పూర్ణిమ కావడంతో సింహాచలం ఆలయంలో గిరిప్రదక్షిణ చేశారు. అలా గిరి ప్రదక్షణ పూర్తి చేసుకుని భక్తులు తమ ఇళ్లకు వెళ్లడం ప్రారంభించినప్పుడు పెందుర్తి మండలంలోని వేపగుంట ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 
 
వేపగుంట వద్ద నాలుగు వైపుల నుండి పెద్ద సంఖ్యలో భక్తుల వాహనాలు ప్రధాన రహదారిపైకి రావడంతో గందరగోళం ఏర్పడింది. వేడిగాలుల కారణంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. 
 
ప్రజలు మూడు గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తరువాత పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వారికి అవసరమైన ఉపశమనం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments