Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ దాసరి

సెల్వి
గురువారం, 25 ఏప్రియల్ 2024 (11:10 IST)
Sahiti
తెలుగు యువ నటి సాహితీ దాసరి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. పొలిమేర 2లో ఈమె కనిపించింది. సినీ పరిశ్రమలో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతారని అందరూ భావించిన తరుణంలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది.   
 
సాహితీ స్వతంత్ర అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌కు చెందిన కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్‌కు చెందిన రంజిత్ రెడ్డితో పోటీ పడనున్నారు. 
 
ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలని, అది కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఆమె నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments