Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ దాసరి

సెల్వి
గురువారం, 25 ఏప్రియల్ 2024 (11:10 IST)
Sahiti
తెలుగు యువ నటి సాహితీ దాసరి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. పొలిమేర 2లో ఈమె కనిపించింది. సినీ పరిశ్రమలో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతారని అందరూ భావించిన తరుణంలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది.   
 
సాహితీ స్వతంత్ర అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌కు చెందిన కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్‌కు చెందిన రంజిత్ రెడ్డితో పోటీ పడనున్నారు. 
 
ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలని, అది కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఆమె నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments