Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య (Video)

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:26 IST)
అనారోగ్యంతో చనిపోయిన భర్త అంత్యక్రియలను తన బిడ్డతో కలిసి భార్య అడ్డుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి - మంథని మండలం విలోచవరం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్య అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. 
 
అయితే, భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో యేడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమలో సునీల్ అనారోగ్యంతో మంచానపడ్డారు. ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో చనిపోయాడు. అంత్యక్రియలను మంథనిలోని గోదావరి ఒడ్డున నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సంధ్య తన బిడ్డతో సహా వెళ్లి తన భర్త ఆస్తి తనకు ఇవ్వాలంటూ సునీల్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే, సునీల్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments