Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (10:38 IST)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆరు ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
 
ఈ పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూమి ఉన్న వారికి రూ.5 లక్షలు, ఇళ్లు లేని పేదలకు భూమితో పాటు రూ.5 లక్షలు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments