Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (10:38 IST)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆరు ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
 
ఈ పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూమి ఉన్న వారికి రూ.5 లక్షలు, ఇళ్లు లేని పేదలకు భూమితో పాటు రూ.5 లక్షలు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments