Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (10:38 IST)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆరు ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
 
ఈ పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూమి ఉన్న వారికి రూ.5 లక్షలు, ఇళ్లు లేని పేదలకు భూమితో పాటు రూ.5 లక్షలు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments