Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణలో బోనాలు

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (12:31 IST)
ఆషాఢమాసం మొదటి ఆదివారం (నేటి నుంచి) ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి ఆలయానికి మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు నేతలు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
 
గోల్కొండలో జరిగే బోనాల పండుగకు గవర్నర్ రాధాకృష్ణన్ హాజరవుతారని బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా ఆషాడ బోనాలు వేడుకలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments