తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

ఠాగూర్
మంగళవారం, 9 డిశెంబరు 2025 (18:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ తేదీలను వెల్లడించారు. వచ్చే యేడాదిమార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు టెన్త్ పరీక్షల నిర్వహణ బోర్డు ఎస్ఎస్సీ మంగళవారం వెల్లడించింది. 
 
మార్చి 14వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2వ తేదీన ఫిజిక్స్, 7వ తేదీన బయాలజీ, 13వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 16వ తేదీన ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్షను నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

తర్వాతి కథనం
Show comments