నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (19:01 IST)
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఫారం, బ్రాయిలర్ కాకుండా.. నాటుకోడి వైపు జనం మళ్లుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు నాటుకోళ్లు కూడా బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి. దాంతో.. కోళ్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నిండా మునిగిపోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గోదావరి జిల్లాల్లో వారు చికెన్ కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి ఉంది.
 
తాము రూ.100 కోట్ల దాకా నష్టపోయామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని అంటున్నారు. రోజూ వేలల్లో కోళ్లు చనిపోతున్నాయనీ.. ఇన్ని రోజులూ.. నాటుకోళ్లకు ఈ వ్యాధి రాలేదు కదా అనుకుంటే ఇప్పుడు అవి కూడా చనిపోతున్నాయని కోళ్ల వ్యాపారులు వాపోతున్నారు. 
 
కొంతమంది ఏపీ నుంచి రహస్యంగా తక్కువ ధరకు కోళ్లను తెలంగాణకు తెస్తున్నారు. అందువల్ల తెలంగాణలో చికెన్ షాపుల్లో కూడా బర్డ్ ఫ్లూ ఉన్న కోళ్లను అమ్మే ప్రమాదం ఉంది. అందుకే.. అధికారులు షాపులను క్లోజ్ చేయిస్తున్నారు. అయితే మటన్ ధరలు ఇక కొండెక్కే అవకాశం వుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments