Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : తెలంగాణ హైకోర్టు నోటీసు ... చిక్కులు తప్పవా?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (18:30 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై జనసేన పార్టీ సీనియర్ హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన కోర్టు.. జగన్‌తో పాటు సీబీఐ‍కు నోటీసులు జారీచేసింది. అయితే, ప్రతివాదులకు మాత్రం ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తుంది. 
 
ప్రజా ప్రతినిధులపై ఉన్న వివిధ రకాల కేసులను త్వరగా విచారించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటోగా పిల్ రూపంలో విచారిస్తుంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్‌‍ను జగన్ కేసులపై దాఖలైన పిల్‌తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేసింది. 
 
జగన్‌పై నమోదైన కేసుల విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని హరిరామజోగయ్య తన పిటిషన్‌లే కోరారు. ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ, డిశ్చార్జ్ పిటిషన్‌ పెండింగ్‌పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెంలగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు ఆలకించిన పిమ్మట ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణనను మూడు నెలలకు వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments