Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

సెల్వి
మంగళవారం, 7 మే 2024 (13:51 IST)
లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మే 13, జూన్ 4 తేదీలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. 
 
ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13న ఒకే దశలో జరుగుతాయి. 
 
మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా మే 13న జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments