Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

సెల్వి
మంగళవారం, 7 మే 2024 (13:51 IST)
లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మే 13, జూన్ 4 తేదీలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. 
 
ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13న ఒకే దశలో జరుగుతాయి. 
 
మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా మే 13న జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments